కృష్ణా, గన్నవరం ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మీడియా సమావేశం | Alla Ayodhya Ramireddy సీఎం జగన్ బస ప్రాంగణం వద్ద ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ఎవరైనా రాజకీయంగా నాకు అండగా ఉండండి నన్ను గెలిపించండి …
krishna
-
-
కృష్ణా జిల్లా(Krishna), అవనిగడ్డ నియోజకవర్గం… భక్తులతో పోటెత్తిన పెద్ద కళ్ళేపల్లి(Pedda Kallepalli). దుర్గ నాగేశ్వర స్వామివారిని దర్శనానికి బారులు తీరిన భక్తులు. కృష్ణ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన లక్షలాది మంది భక్తులు. కృష్ణా నది ఒడ్డున పితృ దేవతలకు …
-
కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగలు హాట్ టాపిక్ గా మారాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు షాక్ తగిలింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలిసిన బ్యానర్లు. వైసీపీ జిల్లా …
-
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర …
-
కృష్ణా జిల్లాలో గన్నవరంలో చంద్రబాబుకు, సీఎం జగన్ కి లేఖ రాశామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం గురించి ఆలోచన చేయాలని సూచించామన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు …
-
హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, మంతెన సత్యనారాయణ రాజు, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, …
-
కృష్ణా జిల్లా, పెనమలూరులో మంత్రి జోగి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం లో ఇంటింటికి తిరిగి పార్టీ శ్రేణులను పలకరించారు. పెనమలూరు నుంచి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో …
-
అమరావతి, నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు. ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా …
-
దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందటి ఈ …
-
రాష్ట్రంలో పేద వర్గాలకు జరిగిన లబ్ది వివరించేందుకు సామాజిక సాధికార బస్సు యాత్ర చేపడుతున్నామని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 …