Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ లాంటిది- వలవల మల్లిఖార్జునరావు 

వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ లాంటిది- వలవల మల్లిఖార్జునరావు 

by Prakash
valavala mallikarjuna rao

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వలవల మల్లిఖార్జునరావు సమావేశం. ఏడు సార్లు విద్యుత్ రెట్లు పెంచి ప్రజలపై 64 వేల కోట్లు భారం వేసిన చరిత్ర జగన్ ది. మద్యం మొత్తం నిషేదిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఏరులై పారించడంతో పాటుగా దాని పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేకుండా వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులకు అదోగతి పాలుచేశారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మున్సిపల్ సిబ్బంది వాలింటర్లును నమ్మించి మోసం చెయ్యడంతో వారంతా రోడ్లు మీదకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా వైఎస్ ఆర్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. వైఎస్ ఆర్ పార్టీ అంటే మునిగిపోయే పడవ. వలవల మల్లికార్జున రావు, బాబ్జి తాడేపల్లిగూడెం టిడిపి ఇన్చార్జ్.

Advertisements

You may also like

Our Visitor

039649
Total views : 199024

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: