Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడు

విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడు

by Satya
Teacher who crushes students

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులను తీవ్రంగా కొట్టడం చాలా బాధాకరం అని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించి, తెలుగు సబ్జెక్టులో తగ్గిన మార్కుకి ఒక దెబ్బ చొప్పున 20 మంది విద్యార్థులను తీవ్రంగా కొట్టడం చాలా దారుణం అన్నారు.

Siddipet Fire Accident : సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..!

విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం , భద్రాద్రి కొత్త గూడెం ఉమ్మడి జిల్లాకి ఒక్కరే ఆర్ సి ఓ ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని,వెంటనే ఖమ్మం జిల్లా కి ప్రత్యేకం గా ఒక ఆర్ సి వో కేటాయించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన పై తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై విచారణ జరిపి,తగు చర్యలు తీసుకుంటామని ఆర్ సి ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక …
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం …
ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్‌ …

Advertisements

You may also like

Our Visitor

009375
Total views : 62137

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.