Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana రాజగోపాల్ రెడ్డి పర్యటన

రాజగోపాల్ రెడ్డి పర్యటన

by Satya
Rajagopal Reddy

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఆయన వచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి పలువురు నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014823
Total views : 81092

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.