Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home TelanganaAdilabad విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు..

విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు..

by Rama
Destroyed Idols

ధ్వంసమైన విగ్రహాలు (Destroyed idols):

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, అనంతరం కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడత బాబుగా గుర్తించారు. అయితే తాగిన మైకంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.


తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ …
ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర …
కడియం, దానంపై స్పీకర్ సంచలన తీర్పు
తెలంగాణలో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.