706
ధ్వంసమైన విగ్రహాలు (Destroyed idols):
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, అనంతరం కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడత బాబుగా గుర్తించారు. అయితే తాగిన మైకంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, …
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని …
తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.