Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Andhra Pradesh మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

by Satya
Tiger migration

గత పది రోజులుగా మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పులి పాదమూద్రలు మళ్లి ప్రత్యక్షమయ్యాయి. ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతుకు పెద్దపులి పాదముద్రలు కనిపించాయి.

భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా కౌంటర్

అవి చూసి భయాందోళన గురైన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను తనిఖీ చేసి గుర్తించారు. పెద్దపులి సంచారం పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అంతేకాక రైతులు తెల్లవారికే పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవాలన్ని అధికారులు తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..
విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే …
ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది …
శ్రీకాకుళం అమృత హాస్పిటల్‌ అక్రమాలపై సర్కారు సీరియస్‌..
శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్‌ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. మీది …

Advertisements

You may also like

Our Visitor

005711
Total views : 38470

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.