Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

by Satya
Tiger migration

గత పది రోజులుగా మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పులి పాదమూద్రలు మళ్లి ప్రత్యక్షమయ్యాయి. ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతుకు పెద్దపులి పాదముద్రలు కనిపించాయి.

భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా కౌంటర్

అవి చూసి భయాందోళన గురైన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను తనిఖీ చేసి గుర్తించారు. పెద్దపులి సంచారం పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అంతేకాక రైతులు తెల్లవారికే పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవాలన్ని అధికారులు తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక …
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి …
అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.
అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో …

Advertisements

You may also like

Our Visitor

020216
Total views : 92508

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.