Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

by Rama
ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

ఉప్పల్‌ – నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ టెండర్‌ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్‌ అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ముగ్గురు కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫారిన్‌ వెళితే.. చూసుకోవడానికి తానున్నానని.. బీఆర్ఎస్ కు తానొక్కడినే చాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ కూడా నా ఛైర్‌ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు. త్వరలో ప్రధానిని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతామని పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
  • గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..
    కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్‌లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను…
  • విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..
    పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…
  • Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..
    లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది అద్భుతమైన విజయం, అలాగే ఎంతో క్లినికల్‌గా సాగిన చేజ్. ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్‌కు జోడీగా పలువురు ఓపెనర్లను ప్రయత్నించిన తర్వాత, జోష్ ఇంగ్లిస్‌నే సరైన భాగస్వామిగా వారు చివరకు కనుగొన్నట్టున్నారు. ఈ భారీ 135…
  • జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.
    జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

013884
Total views : 78297

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.