547
కార్స్ షోరూం లో ఎగసిపడ్డ మంటలు | Yusuf Guda fire accident
యూసుఫ్ గూడా(Yusuf Guda) గణపతి కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూం శ్రీ నాని కార్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 24 కార్లు దగ్దం. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం మంటల్లో పలు కారులు. నాని కార్ కాన్సుల్టెంట్ గణపతి కాంప్లెక్స్ లో 16 కార్లు మంటల్లో దగ్ధం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
షర్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు అపర్వతమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు కోటి రూపాయలు వరకు నష్టం వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…