349
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి | Bridge Collapsed
పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ముత్తారం మం. ఓడేడు పరిధిలో మానేరు వంతెనపై ఉన్న వంతెన గిర్డర్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. రాత్రి వేళ జనసంచారం లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరికీ గాయాలు కాలేదు. 2016లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య ఈ వంతెన నిర్మిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, Youtube& Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…




Total views : 92823