Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Telangana కుప్పకూలిన వంతెన.. తప్పిన ప్రమాదం

కుప్పకూలిన వంతెన.. తప్పిన ప్రమాదం

by Prakash
bridge collapsed

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి | Bridge Collapsed

పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ముత్తారం మం. ఓడేడు పరిధిలో మానేరు వంతెనపై ఉన్న వంతెన గిర్డర్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. రాత్రి వేళ జనసంచారం లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరికీ గాయాలు కాలేదు. 2016లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య ఈ వంతెన నిర్మిస్తున్నారు.

Follow us on : FacebookInstagramYoutubeGoogle News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.



Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.