280
సూర్యాపేట | Suryapet,
మునగాల వద్ద తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సడన్ గా గేదెలు రావడంతో ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా వెళ్తున్న బస్సు.
Follow us on : Facebook, Instagram, Youtube& Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి.
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…