Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Andhra Pradesh నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.

నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.

by Rama
నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.

నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం గెలిచిందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు మరియు స్థానిక ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలియజేశారు. సుధీర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి 80 వేల ఓట్ల వేసిన నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.అలాగే ఈ ఎన్నికలలో ప్రజలు టిడిపి ప్రభుత్వానికి పట్టం కట్టారని మేము ఓటమి అంగీకరిస్తున్నామని అయినప్పటికీ మేము ప్రజలతో ఉంటూ ప్రజల క్షేమ తెలుసుకుంటూ వారితోనే ఉంటామని నందికొట్కూరు నియోజకవర్గం జగన్ మోహన్ రెడ్డిని పిలిపించి కార్యకర్తలతో మాట్లాడి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మేము ఓడిపోయినప్పటికీ ప్రజలతో ఉంటూ గడప గడప తిరిగి ప్రజలకు వారు ఏమేమి అవసరాలు ఉన్నాయి తెలుసుకొని రాబోయే ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తాం అన్నారు అలాగే టిడిపి ప్రభుత్వం వారు ప్రజలకు మంచి చేయాలని తెలిపారు.

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
    తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
  • ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..
    ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
  • ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…
    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
  • మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
    మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
  • రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..
    గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

004889
Total views : 33588

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.