Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Andhra Pradesh తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

by Rama
తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నరు. తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ ఇందులో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అధికారం మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకొని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీసమేతంగా ఈవో శ్యామలరావు శ్రీవారి ఆలయం లోకి వెళ్లి ముందుగా స్వామి వారికి మ్రొక్కులు చెల్లించారు. అంతక ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో దంపతులు శ్రీ భూ వరహా స్వామి వారిని దర్శించుకున్నారు.

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
  • ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
  • పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
    కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
  • మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
  • అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
    అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

009425
Total views : 62339

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.