Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది – ఎంపీ లక్ష్మణ్

ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది – ఎంపీ లక్ష్మణ్

by Satya
MP Laxman

సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. బీసీ సీఎంను ప్రకటించడంతో బీసీలందరూ ఒక్కటయ్యారన్నారు.మిగతా వర్గాలు కూడా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నా. బీఆర్ఎస్ రాష్ట్రంలో కుటుంబ పార్టీ అయితే, కాంగ్రెస్ దేశంలో కుటుంబ పార్టీ అనీ, బీజేపీ దేశం కోసం పని చేసే పార్టీ అన్నారు. బీసీ సీఎంను ప్రకటిస్తే రెండు శాతం ఓట్లు వస్తాయని రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.అన్ని సమీకరణాలు తీసుకొని 100 సీట్లకు గాను తాము 35 స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు. బీఆర్ఎస్ అధికార పీఠాలు, గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు బీసీలు ఒక్కటవుతున్నారన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025460
Total views : 147305

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.