Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh చంద్రబాబు మాటలు – నీటి మూటలు…

చంద్రబాబు మాటలు – నీటి మూటలు…

by Prakash
చంద్రబాబు

Assembly Elections 2023

24 గంటలు మీకోసం పోరాడుతా
సమాజానికి ఉపయోగపడే వ్యక్తికి ఓటు వేయండి
చంద్రబాబు మాటలు – నీటి మూటలు……
ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మార్కాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్న…..
మార్కాపురంలో సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న రాంబాబు.
ఆర్యవైశ్యులు ఎప్పుడు దానధర్మాల్లో ముందు ఉంటారు ఆ కులంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా అన్న రాంబాబు.
ఒక ఆర్యవైశ్య కులానికే నేను సేవకుని కాదు అన్ని వర్గాల వారికి సేవ చేయాలనే దృఢకల్పంతో ఎప్పుడు ముందు ఉంటాను అన్న రాంబాబు.

ఎన్నో ఏళ్ల నుండి మనము వివిధ పార్టీల వారికి ఎన్నోసార్లు ఓటు వేశామని ఈ ఒక్కసారి మా ఆర్యవైశ్య కులస్తుడి కి ఓటు వేయాలని మీరందరూ కూడా ఓట్లను అభ్యర్థించాలని అన్న రాంబాబు అనే వ్యక్తి ఒక ఆర్యవైశ్య కులానికి సేవకుడు కాదని మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారికి సేవకుడని. అన్న రాంబాబు చేసిన అభివృద్ధి పనులు గిద్దలూరు ప్రజలను అడిగితే తెలుస్తుందని ఒక శక్తి లాగా మీకు పని ఎప్పుడు చేస్తూ ఉంటాడని వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గత ఐదు సంవత్సరంలో మునుపు ఎన్నడు ఎరుగని విధంగా ప్రజలకు అందించాలని మల్ల రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి గిద్దలూరు ప్రజలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు సాగు త్రాగునీరు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఖమ్మం చెరువు నుండి గిద్దలూరు లోని 3500 ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందించిన ఘనత ఈ అన్న రాంబాబు దేనని అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గత 48 సంవత్సరముల నుండి నేను మార్కాపురంలోనే నివాసము ఉంటూ ఈ ఎన్నికలలో రాష్ట్రంలో ముగ్గురు ఆర్యవైశ్యులకు స్థానం కల్పించి . ఆ మూడు నియోజకవర్గాలలో ఒకటైన మార్కాపురం నియోజకవర్గానికి ఆర్యవైశ్యుల కు శాసన సభ్యునిగా పోటీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారని మీరందరూ కూడా కష్టపడి నా గెలుపునకు కృషి చేయాలని వారిని కోరారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తుల లేకుండా ఏ ఎలక్షన్ లో పోటీ చేయలేదని ఉదయం లేవగానే అబద్దాల ప్రచారాలతో శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చ్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ. మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ పెనుగొండ కేశవరావు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మురళి కృష్ణ. Msme కార్పొరేషన్ డైరెక్టర్ మేడ మేడ బద్రీనాథ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమల్ల బాల సుబ్బారావు వివిధ విభాగాల ఆర్యవైశ్య సంఘ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019572
Total views : 91132

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.