రెండు పార్టీల మధ్య తోపులాట..
previous post
ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది.






Total views : 147176Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.