Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshKurnool రైల్వే ట్రాక్ పై యువకుడు అత్మహత్య..

రైల్వే ట్రాక్ పై యువకుడు అత్మహత్య..

by Rama
young boy suside

నంద్యాల నూనెపల్లి రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు బాల నరసింహులు ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. కొడుకు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

014160
Total views : 79304

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.