Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshKarnool మహానంది క్షేత్రంలో కార్తీక శోభ..

మహానంది క్షేత్రంలో కార్తీక శోభ..

by Rama
mahanandi

కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మహానంది క్షేత్రంలో భక్తులు పోటెత్తడంతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీక మాస పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తులు కామేశ్వరి సహిత మహానందిశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014458
Total views : 80255

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.