బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
previous post
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలం యర్రవరం జాతీయ రహదారిపై కారు బైకును ఢీ కొట్టడం తో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఏలేశ్వరం మండలం సి రాయవరం చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.