Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana సైబర్‌ నేరాల్లో హైదరాబాద్‌ ప్రథమస్థానం

సైబర్‌ నేరాల్లో హైదరాబాద్‌ ప్రథమస్థానం

by Satya
cyber crime

మెట్రో నగరాల్లో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగాచపి జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది. 2022లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24శాతం సైబర్‌ క్రైం 2020-22 రెండేళ్లకు గాను వెల్లడించిన గణాంకాల్లో ఐపీసీ నేరాలు ఇతర నేరాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ సైబర్‌ నేరాల్లో మాత్రం హైదరాబాద్‌ ప్రథమస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ పలు నేరాల్లోనూ ప్రథమ స్థానంలో ఉంది. హత్యలు, దోపిడీల్లాంటి నేరాల్లో హైదరాబాద్‌ సిటీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

013925
Total views : 78459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.