Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh వరద బాధితులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం…

వరద బాధితులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం…

by Rama
Roja Charitable Trust

రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఆధ్వర్యంలోని రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున మంత్రి సోదరులు వై. రాంప్రసాద్ అగరంపేట దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు. నిండ్ర మండలం అగరంపేట దళిత కాలనీలో నీటి ముంపునకు గురైన 26 కుటుంబాలను పరామర్శించి బాధితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. అలాగే నిండ్ర మండలం ఆత్తూరు దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు. నిండ్ర మండలం ఆత్తూరు దళిత కాలనీలో నీటి ముంపునకు గురైన 45 కుటుంబాలను పరామర్శించి బాధితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014105
Total views : 78994

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.