Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshWest Godavari ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి..

ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి..

by Rama
Shaik Sabji died

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. ఏలూరు నుండి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి వీరు కారు ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలో ఎమ్మెల్సీ మృతిచెందగా సీసీకి, గన్మెన్ కి గాయాలయ్యాయి. భీమవరం వర్మ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకోనున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014416
Total views : 80138

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.