Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshPrakasam మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన భక్తులు..

మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన భక్తులు..

by Rama
Sri Malyadri Lakshmi Narasimha Swamy

వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా రంగా విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా 829197 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి కేబి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టోత్తరం ద్వారా 7400, కుంకుమార్చన ద్వారా 26320, వివాహములు ద్వారా 10000 రూపాయలు, భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా 26175 రూపాయలు, వాహన పూజల ద్వారా 2440 రూపాయలు, ప్రత్యేక దర్శనాలు ద్వారా 169200 రూపాయలు, స్థల పురాణం ద్వారా 1020 రూపాయలు, రూము అద్దెలు ద్వారా 32960 రూపాయలు, కవర్లు ద్వారా 5100, లడ్డు ప్రసాదం ద్వారా 201830 రూపాయలు, అన్నదానము ద్వారా 336252 రూపాయలు, విరాళాల ద్వారా 10500 రూపాయలు మొత్తం ఆదాయం 829197 లభించినట్లు తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025611
Total views : 147521

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.