Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshKurnool చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత..

చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత..

by Rama
man died

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్నా గణపతి అనే వ్యక్తి తనకుమారుడు ఉరుకుందు ను తీసుకోని గ్రామం శివారులో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతుండగా ఒక్కసారి గణపతికు ఫిట్స్ రావడంతో కాలు జారీ వెంటనే బావిలో పడ్డాడు. ఇది గమంచిన కుమారుడు ఉరుకుందు వెంటనే ఊరులోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే బావిలో పడ్డ గణపతి ఊపిరి ఆడక బావి లోపల ఉన్న పూడూలో ఇరుక్కు పోయాడు. అయితే బావి లోతు ఎక్కువ ఉండి, లోపల పూడూ ఉండటంతో మృతదేహం బయటికి తీసేందుకు వీలు కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గణపతి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013924
Total views : 78448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.