378
పాలేరు జలవివాదం (Paleru water dispute):
చిత్తూరు జిల్లా కుప్పం, తమిళనాడులో ముదురుతున్న పాలేరు జలవివాదం. తిరుపత్తూరు కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా. తన హక్కులను హరించకూడదని పాలేరు పై ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టిన తమిళనాడు రైతులు. ఆనకట్ట నిర్మిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించిన రైతులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్లో డీఆర్ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 80459