453
పాలేరు జలవివాదం (Paleru water dispute):
చిత్తూరు జిల్లా కుప్పం, తమిళనాడులో ముదురుతున్న పాలేరు జలవివాదం. తిరుపత్తూరు కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా. తన హక్కులను హరించకూడదని పాలేరు పై ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టిన తమిళనాడు రైతులు. ఆనకట్ట నిర్మిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించిన రైతులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 197345