Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Devotional శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్న భక్తులు..

శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్న భక్తులు..

by Prakash
Vizianagaram

విజయనగరం(Vizianagaram) జిల్లా, శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్న భక్తులు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా వ్యాప్తంగా శివాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మెంటాడ మండలంలో జయితి పురాతన శివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శివయ్యను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పాటు అభిషేక పూజలు అష్టోత్తర శతనామావళి పూజలతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019385
Total views : 90625

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.