Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న నారా లోకేష్

సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న నారా లోకేష్

by Prakash
Nara Lokesh

పుట్టపర్తి ప్రశాంతి మందిరం(Puttaparthi Prasanthi Mandir)లో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టపర్తికి విచ్చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

తొలిసారి సత్యసాయిబాబా మహా సమాధి దర్శనార్థం ప్రశాంతి నిలయానికి విచ్చేసిన నారా లోకేష్ కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. నారా లోకేష్ తో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టిడిపి ముఖ్య నేతలు బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మరికొద్ది సేపట్లో కొత్తచెరువులో జరగనున్న శంఖారావం సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ …
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర …
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019385
Total views : 90625

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.