Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

by Satya
22 electric buses started in Hyderabad

టీఎస్​ఆర్టీసీ(TSRTC)లోకి ఎలక్ట్రిక్​ బస్సులు..

హైదరాబాద్(Hyderabad)​లో టీఎస్​ఆర్టీసీలోకి అదనంగా 22 ఎలక్ట్రిక్​ బస్సులు వచ్చాయి. ఈ 22 ఎలక్ట్రిక్​ బస్సులను టీఎస్​ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్​ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) జెండా ఊపి ​ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో 100 కొత్త బస్సులను టీఎస్​ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్​ప్రెస్​ బస్సులను కేటాయించగా, హైదరాబాద్​-శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు అన్ని కిక్కిరిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఇలా కొత్త బస్సులను ప్రారంభించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: మెడికల్ షాపుల్లో అధికారులు దాడులు..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039302
Total views : 196355

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: