అశేష జన వాహిని మధ్య మంగళవారం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి (Veerupakshi) అట్టహాసంగా నామినేషన్ దాఖలు (Nominations) చేశారు. అంతకుముందు స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో అభ్యర్థి విరుపాక్షి తో పాటు వైకుంఠ మల్లికార్జున చౌదరి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఏరుర్ శేఖర్, శశికళ, కోట్ల హరి చక్రపాణి రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం ఆలూరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసిపి శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున తాహసిల్దార్ కార్యాలయం వరకు విరుపాక్షి ఊరేగింపు కొనసాగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
- పల్నాడు జిల్లాలో అవకాడో సాగు పేరుతో అక్రమ దందా ..కాదేది అక్రమాలకు అనర్హం అని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాలోని కొందరు మోసగాళ్లు. మిగతా ఏవైనా ఇబ్బందికరమని అనుకున్నారో ఏమో.. ఏకంగా పండ్ల తోటలను రియల్ ఎస్టేట్ మోసానికి మార్గంగా ఎంచుకున్నారు. అత్యంత ఖరీదైన అవకాడో పండ్లను పండించి.. లక్షల రూపాయల ఆదాయం…
- ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత..ఏపీ పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 శాతంగా ఉండగా..82.68శాతం మంది బాలురు పాసయ్యారు. బాలురితో పోలిస్తే 5.22 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 61450