పదిర ధనమూర్తి తన సొంత పొలంలో సాగు చేసుకుంటుండగా తన తమ్ముడు పదిర వీరబాబు గడ్డపారతో దాడి చేసి హత్యకు ప్రయత్నించగా పదిర ధనమూర్తి తలపై గడ్డపారతో బలంగా తగలడంతో తలపై 18 కుట్లు పడగా. బంధాలు బంధుత్వాలు మరచి తన భూమి మీ దాంట్లో ఉందంటూ…పొలం గట్టుకున్న గట్టు రాళ్ళను తొలగించారు… వీరబాబు. రామలక్ష్మి లు గతంలో ఇలాంటి దాడులు ఎన్నో చేసినారనీ ఇదే పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోగా మరల ఇదే పంచాయతీకి పునుకుంటున్నాడని.. వీరబాబు. రామలక్ష్మి ఇద్దరు కుంట భూమి నా దాంట్లో ఉన్నదంటూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వారి వలన నాకు ప్రాణహాని ఉన్నదని. చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి ఘటన చోటు చేసుకున్నది…నా కూతుర్లకు ఇచ్చిన భూమిలో నా భూమి ఉందంటూ నా మీద దాడి చేయడానికి పూనుకున్నారని. చిలుకూరు మండలం భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి…నన్ను చంపేందుకు గడ్డపారలతో భార్యాభర్తలు ఇద్దరు తిరుగుతున్నారని. పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు.తీవ్ర గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనమూర్తి.. పిర్యాదు తో కేస్ నమోదు చేసిన చిలుకూరు పోలీసులు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.