విద్యుత్,మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ త్రాగునీరు సమస్య, విద్యుత్ సమస్యలు తలెత్త కుండ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.విద్యుత్,మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష కనేకల్ నుండి రాయదుర్గం కు సరఫరాకు ఓకె పైప్ లైన్ ఉండడం వల్ల సమస్య తలెత్తుతున్నాయని విరపురం సబ్ స్టేషన్ కు కనెక్షన్ ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు.రైతులకు విద్యుత్ కనెక్షన్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యుత్ అధికారులకు సూచించారు.రాయదుర్గం లో అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్,విద్యుత్ తీగలు పై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు.టిడ్లో ఇళ్ళ దగ్గర కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు.రాయదుర్గం విద్యుత్ కోతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90699