Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshPrakasam ప్రమాదవశాత్తు బస్సు నుండి జారి పడిన వ్యక్తి..

ప్రమాదవశాత్తు బస్సు నుండి జారి పడిన వ్యక్తి..

by Rama
Bus accident

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జయరాం లాడ్జి సెంటర్ లో AP 29Z 1409 ఆర్టీసీ బస్సు నుండి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తలకి గాయాలవడంతో, గిద్దలూరు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి అంబులెన్సు ఎక్కించి ఆసుపత్రి కి తరలించారు. సకాలంలో స్పందించిన గిద్దలూరు S I మహేష్ తన సిబ్బందిని పంపించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షత గాత్రుని అంబులెన్సు లో తరలించారు. ఒద్దులావపల్లెకు చెందిన ప్రసాద్ (38) గా గుర్తింపు. స్థానిక తిరుమల రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: