Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం

రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం

by Satya
Ravi Shankar Reddy

పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ లో నడికుడి రైల్వే స్టేషన్ లో మహిళపై దాడి చేసి రేప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఓప్పిచ్చెర్లకి చెందిన సుబ్బారావు, గురజాలకి చెందిన మాదిరాజు ప్రసాద్ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర లోని తన అత్త గారి ఇంటి నుండి మధ్యప్రదేశ్ ఈస్ట్ నిమార్ జిల్లాలోని తన పుట్టింటికి వెళుతూ దారి తప్పి నడికుడి రైల్వే స్టేషన్ లో దిగిన మహిళపై నిందుతులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

013741
Total views : 78021

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.