Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌

by Satya
TDP members

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌కు గురయ్యారు. టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి, విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని. పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014820
Total views : 81085

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.