Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

by Satya
Angry thieves in Korukonda

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) :

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. అయ్యప్ప జ్యువెల్లరీ తాకట్టు షాపు తాళం పగులగొట్టారు. విలువైన ఆభరణాలను అపహరించారు. సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గోకవరం మండలం కొత్తపల్లిలో ఇలాంటి ఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకుంది. దీంతో వ్యాపారులు హడలిపోతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి వసంత…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …
రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులను బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థుల …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

025823
Total views : 149255

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.