Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Andhra Pradesh కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

by Satya
Angry thieves in Korukonda

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) :

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. అయ్యప్ప జ్యువెల్లరీ తాకట్టు షాపు తాళం పగులగొట్టారు. విలువైన ఆభరణాలను అపహరించారు. సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గోకవరం మండలం కొత్తపల్లిలో ఇలాంటి ఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకుంది. దీంతో వ్యాపారులు హడలిపోతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి వసంత…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..
విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే …
ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది …
శ్రీకాకుళం అమృత హాస్పిటల్‌ అక్రమాలపై సర్కారు సీరియస్‌..
శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్‌ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. మీది …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

005707
Total views : 38441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.