Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home National తమిళనాడు హోసూరులో దారుణం..!

తమిళనాడు హోసూరులో దారుణం..!

by Satya
The elephant killed two womens

తమిళనాడు హోసూరులో దారుణం చోటుచేసుకుంది. హోసూర్ సమీప అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ ఆవుతో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, అటవీశాఖ అధికార్లను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారు అన్నియాలం గ్రామానికి చెందిన వసంతమ్మ, అశ్వత్తమ్మగా పోలీసులు గుర్తించారు. మహిళల మృతితో అన్నియాలం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.          

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
    పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని…
  • భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.
    భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల దేశీయ గుర్రాల జాతులను రిజిస్టర్డ్ జాతుల జాబితాలో గుర్తించింది. వీటికి అదనంగా తెల్లటి నుక్రా జాతి గుర్రం భారతదేశపు తొమ్మిదవ రిజిస్టర్డ్…
Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194835

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: