Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana షీ టీం ఆధ్వర్యంలో కార్మికులకు అవెర్నేస్ పోగ్రామ్..

షీ టీం ఆధ్వర్యంలో కార్మికులకు అవెర్నేస్ పోగ్రామ్..

by Rama
She Team

రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల డివిజన్ షీ టీమ్ బృందం రోజువారి కూలీలకు అలాగే బీహార్ కూలీలకు షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలో తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఫేక్ కాల్స్ కానీ ఓటీపీలు కానీ తెలుపవద్దని మీ కార్మికులందరూ ఆయా గ్రామాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె కోరారు ఏమైనా సమస్య ఉంటే ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని ఆమె తెలిపారు. అలాగే మీ యొక్క చిన్న పిల్లలను మీతో పాటు తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న పాఠశాలలో కానీ లేదంటే హాస్టల్లో ఉంచి చదివించాల్సిందిగా ఆమె కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ పద్మ, వారి బృందం, మల్లేష్, వైద్యనాత్, తాళ్లపల్లి సర్పంచ్ సమ్మి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: