Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News వరుసగా ప్రజలపై ఎలుగుబంటి దాడి

వరుసగా ప్రజలపై ఎలుగుబంటి దాడి

by Rama
Bear

భద్రాద్రికొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల పరిధిలో ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు బయోందోలునకు గురవుతున్నారు. నిన్న నల్లబొతు రామారావు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసిన సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి.. 24 గంటలు గడవకముందే గ్రామ శివారు అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో మరో వ్యక్తిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది. కంచర్ల తిరుపతిరావు అంబేద్కర్ కాలనీ లో తన ఇంటి నుండి బయటకు వస్తుండగా ఎలుగు బంటి ఒకేసారి కంచర్ల తిరుపతిరావుపై దాడి చేసింది. తిరుపతిరావు అరుపులతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలుగు బంటి ని ఊరు బయటికి తరిమారు.. గాయలతో ఉన్న కంచర్ల తిరుపతిరావును వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014461
Total views : 80275

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.