Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh చింతా మోహన్ సంచలన కామెంట్స్..!

చింతా మోహన్ సంచలన కామెంట్స్..!

by Satya
MP Chinta Mohan

విజయవాడలో మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే జగన్ మూడు రాజధానులు అన్నారంటూ విమర్శించారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని ఉందన్నారు. ఆయన చెప్పినవన్నీ జరిగాయని.. ఇది కూడా జరగాలన్నారు. రాయసీమ బాగుపడాలంటే తిరుపతిని రాజధానిగా చేయాలన్నారు. తిరుపతిని రాజధాని చేయడానికి అందరు ఆమోదం తెలుపుతారన్నారు. లక్ష ఎకరాల దాకా ప్రభుత్వ భూమి.. విమానాశ్రయం, 7జాతీయ రహదారులు ఉన్నందున చక్కటి వాతావరణం ఉంటుందన్నారు. Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: