Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి..

ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి..

by Rama
CM Jagan

వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme) ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బస్సు యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షత లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు.. నా కంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని చంద్రబాబును ఉద్దేశిస్తూ అన్నారు. వయస్సులో నేను చాలా చిన్నోడినని.. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. వయస్సులో చిన్నోడినైనా రాష్ట్రం కోసం పని చేశానని జగన్ తెలిపారు.

ఇది చదవండి: కేటీఆర్‌పై కేసు నమోదు..


పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన …
బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర …
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014820
Total views : 81086

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.