Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!

by Satya
Manohar Joshi

మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత :

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూశారు. ముంబై లోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మనోహర్ జోషీ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితం మనోహర్ జోషి మెదడులో రక్తస్రావం కారణంగా హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై రేవంత్‌రెడ్డి ట్వీట్

ఆయన పరిస్థితి నిలకడగా మారిన తర్వాతే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పిన క్రమంలోనే ఇలా జరిగింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాలాసాహెబ్ థాకరేకు అత్యంత సన్నిహితులలో జోషి ఒకరు. జోషి 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా కూడా మనోహర్ జోషి పనిచేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039694
Total views : 199287

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: