1.1K
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని కోర్చోలి ఎన్కౌంటర్(Encounter)లో 10 మంది నక్సలైట్లు చనిపోయారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి 8 మంది నక్సలైట్ల మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ స్థలం పరిసరాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి విజయ్శర్మ(Vijay Sharma) ప్రకటించారు. విదేశీ ఆయుధాలు దొరికాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు..!
నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి