Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra PradeshEast Godavari అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ

అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ

by Rama
K Nagendra Kumar

కాకినాడ రూరల్ అర్ టి ఓ కార్యాలయం భాష్యం స్కూల్ వద్ద అనధికారికంగా అధికార పార్టీ నాయకులు ఒక అపార్ట్మెంట్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రం తో ముద్రించిన బొట్టు బిళ్ళలు, కీ చైనులు, జెండాలు, ఇళ్ల పటాలు పంపిణీ కి సిద్దం చేసి ఉంచారు. బిజెపి నాయకులు, జన సేన నాయకులు వైసిపి నాయకులు దాచిపెట్టిన స్థావరం వద్దకు వచ్చిన సమయంలో అధికార పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, జన సేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ లో వీడియో చిత్రీకరణ చేస్తున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు.

దీనిపై ఎం.సి.సి టీమ్ 2 అధికారి కె.నాగేంద్ర కుమార్(K. Nagendra Kumar) సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియా వివరణ కోరగా తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక అపార్ట్మెంట్ లో అధికార పార్టీ నాయకులు దాచిన వస్తువులు, బహుమతులు పై వివరణ ఇవ్వడానికి ఎన్నికల అధికారి వెళ్లిపోవడం పై అసలు ఎన్నికల నియమావళి అమలు జరుగుతుందా లేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇది చదవండి: కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం…


‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..
ఐపీఎల్‌ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్‌ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ …
కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018986
Total views : 89726

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.