Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra PradeshEast Godavari అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ

అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ

by Rama
K Nagendra Kumar

కాకినాడ రూరల్ అర్ టి ఓ కార్యాలయం భాష్యం స్కూల్ వద్ద అనధికారికంగా అధికార పార్టీ నాయకులు ఒక అపార్ట్మెంట్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రం తో ముద్రించిన బొట్టు బిళ్ళలు, కీ చైనులు, జెండాలు, ఇళ్ల పటాలు పంపిణీ కి సిద్దం చేసి ఉంచారు. బిజెపి నాయకులు, జన సేన నాయకులు వైసిపి నాయకులు దాచిపెట్టిన స్థావరం వద్దకు వచ్చిన సమయంలో అధికార పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, జన సేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ లో వీడియో చిత్రీకరణ చేస్తున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు.

దీనిపై ఎం.సి.సి టీమ్ 2 అధికారి కె.నాగేంద్ర కుమార్(K. Nagendra Kumar) సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియా వివరణ కోరగా తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక అపార్ట్మెంట్ లో అధికార పార్టీ నాయకులు దాచిన వస్తువులు, బహుమతులు పై వివరణ ఇవ్వడానికి ఎన్నికల అధికారి వెళ్లిపోవడం పై అసలు ఎన్నికల నియమావళి అమలు జరుగుతుందా లేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇది చదవండి: కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం…


నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార …
నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.
సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద …
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042041
Total views : 221456

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: