Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

by Prakash
Jyotula Nehru

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం..

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ | Jyotula Nehru

వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సోమవారం తెలుగుదేశం బిజెపి జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో వైసీపీ(YCP) ప్రభుత్వం కొత్త సాంస్కృతిని తెరపైకి తీసుకువచ్చింది అన్నారు.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లపై వైసీపీ నాయకులు దాడిన తీవ్రంగా ఖండించిన జ్యోతుల నెహ్రూ. తక్షణమే వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పరిస్థితులు వేరేగా ఉంటాయన్నారు. నియోజవర్గంలో నన్ను ఎదుర్కొనే నాయకుడు లేడని రాబోయే ఎన్నికల్లో 25000 ఓట్ల మెజార్టీతో తాను విజయ సాధిస్తానన్న జ్యోతుల నెహ్రూ.


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025687
Total views : 147686

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.