Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

by Prakash
Jyotula Nehru

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం..

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ | Jyotula Nehru

వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సోమవారం తెలుగుదేశం బిజెపి జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో వైసీపీ(YCP) ప్రభుత్వం కొత్త సాంస్కృతిని తెరపైకి తీసుకువచ్చింది అన్నారు.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లపై వైసీపీ నాయకులు దాడిన తీవ్రంగా ఖండించిన జ్యోతుల నెహ్రూ. తక్షణమే వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పరిస్థితులు వేరేగా ఉంటాయన్నారు. నియోజవర్గంలో నన్ను ఎదుర్కొనే నాయకుడు లేడని రాబోయే ఎన్నికల్లో 25000 ఓట్ల మెజార్టీతో తాను విజయ సాధిస్తానన్న జ్యోతుల నెహ్రూ.


దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..
సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ …
పూణేలో కూలిన శిక్షణ విమానం..
మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో …
సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

012371
Total views : 74851

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.