Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh కొండచిలువ దాడిలో గొర్రె పిల్ల మృతి…

కొండచిలువ దాడిలో గొర్రె పిల్ల మృతి…

by Prakash
Lamb killed in python attack

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం రామసముద్రం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ కొండచిలువ గొర్రె పిల్లని అమాంతం చుట్టుకుని మింగడానికి ప్రయత్నించగా గమనించిన గ్రామస్తులు కొండచిలువ భారీ నుండి గొర్రె పిల్లని విడదీశారు. కానీ అప్పటికే నిమిషాల వ్యవధిలోనే గొర్రె పిల్ల ప్రాణాలు కోల్పోయింది, బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు, విష సర్పాల బారి నుండి రక్షించాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

039202
Total views : 194717

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: