Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News శస్త్ర చికిత్స కోసం వస్తే మృతదేహాన్ని అప్పజెప్పారు..

శస్త్ర చికిత్స కోసం వస్తే మృతదేహాన్ని అప్పజెప్పారు..

by Rama
Amrita Hospital

హైదరాబాద్.. చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సిలివెలు శేఖర్(47) అనే వ్యక్తి కి ముక్కు సమస్యతో ఎల్బీనగర్ చింతలకుంట అమృత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ముక్కుకు శస్త్ర చికిత్స ఫెయిల్ కావడంతో సీరియస్ గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించారు. మలక్ పేట్ యశోద హాస్పటల్ కు తీసుకెళ్ళగా చనిపోయిన బాడీ నీ తీసుకొచ్చారని చెప్పిన యశోద వైద్యులు వెల్లడించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన శేఖర్ మృత దేహం తో ఆసుపత్రి వద్ద చనిపోయిన బాడీని ఇంచారని మృతుడి తమ్ముడు యాదయ్య, బంధువులు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: