భీమవరంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్..| Pawan Kalyan| Bhimavaram
భీమవరంలో నాకు ఇళ్లు అద్దెకు ఇస్తుంటే గ్రంథి శ్రీనివాస్(Grandhi Srinivas) అడ్డుపడ్డాడు. గ్రంథి శ్రీను….నీకు రోజులు దగ్గర పడ్డాయి… నీకు రౌడీయిజం ఎక్కువయింది. గ్రంథి శ్రీనుకు డిపాజిట్ లేకుండా చేస్తాం. భీమవరంలో అర్బన్ బ్యాంక్ లెకుండా చేశాడు ఇక్కడి ఎంఎల్ఏ. భీమవరంలో నా సొంత పార్టీలో నాయకులే గ్రంథి శ్రీనివాస్ ను ఏమైనా అంటే అతన్ని ఏమీ అనకండి అనే వారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మేము అధికారంలోకి వస్తే భీమవరానికి త్రాగునీరు సమస్య లెకుండా చేస్తాం. భీమవరానికి రింగ్ రోడ్డు అవసరం… అది మేము నిర్మిస్తాం. జగన్ ఒక మూర్ఖుడు…. నాగురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. భీమవరంలో రౌడీయిజం తగ్గించకపోతే చొక్కా పట్టుకుని లాగి తన్నుత. నాకు భీమవరంలో కొంచెం స్థలం ఇవ్వండి… ఇళ్ళు కట్టుకుంట.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గ్రంధి శ్రీనివాస్ కు డిపాజిట్ లేకుండా చేస్తా- పవన్ కళ్యాణ్