Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh విషజ్వరాలతో అల్లాడిపోతున్న ప్రజలు..!

విషజ్వరాలతో అల్లాడిపోతున్న ప్రజలు..!

by Satya
Poisonous fevers


తిరుపతి జిల్లా(Tirupati) దొరవారి సత్రం మండలం వడ్డికండ్రిగలో విషజ్వరాలతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. వారం రోజులు నుండి విష జ్వరాలతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయి లివర్ చెడిపోవడంతో నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంకయ్య మరణించాడు.

ఇది చదవండి: సీట్ల సర్దుబాటుపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం…

అంకయ్యనే కాదు ఒక నెల నుండి గ్రామంలో ప్రతి ఇంట్లో విషజ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎన్నికల డ్యూటీలో పడి గ్రామాలను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ
ప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. …
అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన …
నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..
సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్నారు. నేడు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

006953
Total views : 46187

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.