Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh విషజ్వరాలతో అల్లాడిపోతున్న ప్రజలు..!

విషజ్వరాలతో అల్లాడిపోతున్న ప్రజలు..!

by Satya
Poisonous fevers


తిరుపతి జిల్లా(Tirupati) దొరవారి సత్రం మండలం వడ్డికండ్రిగలో విషజ్వరాలతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. వారం రోజులు నుండి విష జ్వరాలతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయి లివర్ చెడిపోవడంతో నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంకయ్య మరణించాడు.

ఇది చదవండి: సీట్ల సర్దుబాటుపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం…

అంకయ్యనే కాదు ఒక నెల నుండి గ్రామంలో ప్రతి ఇంట్లో విషజ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎన్నికల డ్యూటీలో పడి గ్రామాలను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: