Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh రమణ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన భావిశెట్టి…

రమణ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన భావిశెట్టి…

by Prakash
Bhavishetty who joined Janasena under Ramana

కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం ఎంపీటీసీ -1 నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు, నందిపాటి రమణ ఆధ్వర్యంలో పండూరు వైసీపీ నాయకులు భావిశెట్టి వెంకటేశ్వర రావు నాయకత్వం లో సుమారు 100 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన, టీడీపీ పార్టీల కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి , జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలికారు. నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ టిడిపి పార్టీ కలయిక వలన వైఎస్ఆర్సిపి పార్టీ కి వణుకు పుట్టిందని, ప్రజలు మా సిద్ధాంతాలను అర్థం చేసుకుని మాతో కలిసి వస్తున్నారని వారు. ప్రతి ఒక్కరికి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు గరగా శ్రీనివాస్, మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ మరియు స్థానిక టీడీపీ నాయకులు భావిశెట్టి శ్రీనివాస్, కొల్లాబత్తుల వీరబాబు, గుమ్మేళ్ల శ్రీనివాస్,కొప్పిశెట్టి రమణ, భావిశెట్టి ప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: