Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి..

శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి..

by Rama
Revanth reddy

తిరుమల శ్రీవారిని తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలువల మీడియాతో మాట్లాడుతూ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంభందాలు బలపడాలని,రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని,
కలిసికట్టుగా ప్రపంచంతో పోటిపడాలని స్వామివారిని ప్రార్థించాను అన్నారు. తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019390
Total views : 90654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.