Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh జగన్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం….

జగన్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం….

by Prakash
Review meeting with Jagan Collectors

ఏపీలో తుఫాను తీవ్రత ఎక్కువ అవ్వటంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. తుఫాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాల గురించి ఆరా తీసారు. అధికాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు.
ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యాం సేకరణ , మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలనీ,
ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదనీ సీఎం స్పష్టం చేసారు.

Advertisements

You may also like

Our Visitor

039305
Total views : 196359

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: